News

AI Goddess Mazu: మలేషియాలోని టియాన్హౌ ఆలయంలో కృత్రిమ మేధస్సుతో నడిచే "AI మజు" అనే డిజిటల్ సముద్ర దేవత విగ్రహాన్ని ...
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆర్సీబీ టీమ్ సభ్యులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో ...
అల్పాహారం దాటవేయడం వల్ల జీవక్రియ, రోగనిరోధక శక్తి, బరువు తగ్గింపు ప్రభావితమవుతాయి. క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోవడం ...
తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో కేంద్ర బలగాలు విస్తృతంగా కుంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.
Android APP: మన దగ్గర ఒక సుత్తి ఉంది. దాన్ని మనం మంచిగా మేకులు కొట్టడానికి వాడొచ్చు. అదే సుత్తిని నేరాలకు కూడా వాడొచ్చు. ఏ ...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిలను తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ చర్యను ఆమె రాజ్యాంగ హక్కుల ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ సరదాగా "నేను పోప్ అయితే బాగుండు" అని ...
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో KKR విజయం సాధించినప్పటికీ.. రహానె గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో ...
భారత-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో, పాకిస్తాన్ సమాచారం మంత్రి అత్తౌల్లా తరార్ ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. భారత్ వచ్చే 24 నుంచి 36 గంటలలో సైనిక దాడి జరిపే అవకాశం ఉందని ఆయన పేర్ ...
పులియబెట్టిన ఆహారం కాబట్టి జీర్ణక్రియకు సహాయపడతాయి. బియ్యపు పిండి శక్తినిస్తుంది. ప్రస్తుతం మూడు ఆపాల దోసెలు 20 రూపాయలు ...
అధిక శబ్దం చేసే బైక్ సైలెన్సర్లను అమర్చే వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ శబ్దం వల్ల ప్రజలకు ...
ఎవరైతే గోవుల సౌకర్యార్థం గరుకు స్తంభాలను ఏర్పాటు చేస్తారో వారి పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని, జన్మజన్మలుగా వెంటాడుతున్న పలు పాప కర్మలు తీరుతాయని అన్నారు.