News
బంగాళాఖాతంలో అల్పపీడన ధోని ప్రభావంతో గోదావరి జిల్లాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మామిడి రైతులు నష్టపోతున్నారు. అన్నవరం పుణ్యక్షేత్రం జలమయం అయింది.
తెలంగాణ మోడల్ దేశమంతటా అమలు కానుందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే కులగణనకు కేంద్రం అంగీకరించిందని ...
Viral News: 2025కి అత్యంత ఖరీదైన విమానాశ్రయాల జాబితాలో 2 రకాల విమానాశ్రయాలున్నాయి. ఈ వర్గాలలో ఒకటి విమానాశ్రయం చార్జీలకు ...
ఇకపై ఈ సినిమా వాస్తవంగా రిలీజ్కు వస్తుందా? వచ్చినా నిజంగానే ఈ బిజినెస్ ఫిగర్లను జస్టిఫై చేయగలదా? అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న ...
సింహాచలం అప్పన్న ఆలయంలో జరిగిన ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏడుగురు భక్తుల ...
తిరుమలలో మాంగల్య పూజ పేరిట భక్తులను మోసం చేసిన మురుగన్ నాగరాజు అలియాస్ శంకరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతను రూ.13 లక్షల ...
అనంత్ సర్వజ్ఞ, 13 ఏళ్ల వయసులో 45 అద్భుతమైన అక్రిలిక్ పెయింటింగ్స్ గీసి అందరిని ఆకట్టుకుంటున్నాడు. పెయింటింగ్స్ అమ్మి వచ్చిన ...
kerosene: కెనడియన్ వైద్యుడు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త అబ్రహం గెస్నర్ (Abraham Gesner).. కిరోసిన్ (kerosene)ను కనుగొన్నాడు. ఈ ...
Hilsa fish-Ilish: రుతుపవనాల్లో మార్పులు సముద్ర జీవావరణంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు బంగాళాఖాతంపై ఈ ఎఫెక్ట్ స్పష్టంగా ...
నాలుగు కళ్లు ఉన్న చేప (Four Eyed Fish)ని అనబ్లెప్స్ అని కూడా పిలుస్తారు. ఈ చేపలు పరిసరాలకు అనుగుణంగా ఉంటాయి. నీటిపై తేలియాడే ...
పశ్చిమగోదావరి జిల్లాలో మామిడి పండ్లు తక్కువ ధరలో లభిస్తాయి. ఏలూరులో ఫైర్ స్టేషన్ వద్ద కెమికల్స్ లేకుండా పండిస్తారు. మస్తాన్ 15 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారు.
బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులే తమ అంబాసిడర్లని..ప్రభుత్వం చేసిన మంచి పనులను పిల్లలే ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results